రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మూడు స్కీములు.. ఆరు స్కాములు అన్నట్టుగా సాగుతున్నది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ పేరుతో రూ.3.5కోట్లు చేతులు మారాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడం, రూ.68 లక్షలు పట్టుబడట�
రాష్ట్రంలో నూతన విద్యావిధానం-2020(ఎన్ఈపీ)ని అమలుచేయాలని, ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్ర
డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న లెక్చరర్లలో 60-70 శాతం మంది గెస్ట్ ఫ్యాకల్టీయే. డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ 1,400 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు 500 మంది కాగా, గెస్ట్ �
రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిలిపివేసేందుకు హైకో ర్టు నిరాకరించింది. ఇప్పటికే ప్రక్రియ మొదలైనందున ప్రస్తుత దశలో స్టే విధించలేమని ప్రకటించింది.
సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. కనీస గుర్తింపు లేక, శ్రమకు తగ్గ ఫలితం దక్కక అష్టకష్టాలు పడిన వారి బతుకులు స్వరాష్ట్రంలో మారుతున్నాయి.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని ఉద్యోగ సంఘాల నేతలు కొనియాడారు. కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో టిప్స్, టిగ్లా, జేసీఎల�
ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర ర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరిం ది. ఈ మేరకు సీఎం కేసీఆర
ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన రెండు నెలల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఒక్కో కాంట్రాక్టు అధ్యాపకుడికి రూ.54,220 చొప్పున రూ.1,08,440 తమ ఖాతాల్లో జమచేసింది
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫోరం-తెలంగాణ కోరింది. ఆదివారం మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించింది