వేసవి కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో చాలా ప్రాంతాలలో తాగునీరు లభించకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు.
బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్భాటంగా ప్రారంభించిన ఫిల్టర్ బెడ్ల ద్వారానే మురికి నీరు రావడ�
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కలుషిత నీరు సరఫరా అయ్యింది. తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఇస్నాపూర్లో వారంలో ఒక రోజు మాత్రమే బల్దియా నీటిని సరఫరా చేస్తున్నది.
Sangareddy | కాంగ్రెస్ పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సాగు, తాగు నీరు ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెడు మంచినీళ్లు మైళ్లదూరం ప్రయాణించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
Contaminated Water | కలుషిత నీరు తాగి సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయ�
MLA Talasani | అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani)అధికారులను ఆదేశించారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇటీవల ప్రవేశపెట్టిన కలుషిత నీటి మూలాలను గుర్తించే యంత్రాలను క్షేత్రస్థాయిలో నిమగ్నం చేయడం�
కలుషిత నీరు తాగి బాలిక మృతి చెందగా.. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినపూర్లో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు వివరాలు..మోమినపూర్లోని బోయినగేరి కాలనీలో మ�
హిమాచల్ప్రదేశ్లోని హహీర్పూర్ జిల్లాలో కలుషిత నీరు తాగడంతో 535 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని డజన్ల కొద్ది గ్రామాల్లో జల్ శక్తి శాఖ పంపిణీ చేస్తున్న మంచినీరు కలుషితమయింది.
కలుషిత నీరు తాగడం వల్ల గత వారం ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో 9 మంది పిల్లలతోపాటు సుమారు 20 మంది స్థానికులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.