People Fell ill | కలుషిత నీరు తాగి 500 మంది అస్వస్థతకు గురయ్యారు (People Fell ill). ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం ఉడుపి (Udupi) జిల్లాలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఉప్పుండా (Uppunda)లో స్థానిక ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి సరఫరా చేసిన నీరు తాగి దాదాపు 500 మందికిపైగా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ‘ఉడుపి జిల్లాలోని ఉప్పుండాలో స్థానిక ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి సరఫరా చేసిన కలుషిత నీటిని తాగి 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదు. రెండు వార్డులకు సరఫరా చేస్తున్న నీటిలో నీటి ద్వారా వ్యాపించే సాల్మొనెల్లా బాసిలరీ స్ట్రెయిన్లు ఉన్నట్లు గుర్తించాం’ అని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ గదాద్ తెలిపారు.
Karnataka | More than 500 people fell ill after drinking contaminated water supplied from a local overhead tank in Uppunda in Udupi district. The condition of none of the sick is serious… Water-borne pathogenic salmonella bacillary strains were found in the water supplied to…
— ANI (@ANI) October 5, 2024
Also Read..
Tirumala | ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై నిలదీసిన వైసీపీ
Irani Cup 2024 | తనుష్ అజేయ శతకం.. 27ఏండ్ల తర్వాత విజేతగా ముంబై
Haryana Polls | ‘కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నన్ను కొట్టి చొక్కా చించాడు’.. హర్యానా అభ్యర్థి ఆరోపణ