హెపటైటిస్ బారిన పడిన కొందరు విద్యార్థులు కోలుకుంటున్నారని కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. 83 నీటి నమూలులు, 18 రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. ఈ రక్త నమూనాల్లో హెపటైటిస్ ఏ కే
కవాడిగూడ : భోలక్పూర్లో కలుషిత నీటి సమస్యను అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్లో గత నాలుగు రోజు