కలుషిత నీరు తాగడం వల్ల గత వారం ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో 9 మంది పిల్లలతోపాటు సుమారు 20 మంది స్థానికులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హెపటైటిస్ బారిన పడిన కొందరు విద్యార్థులు కోలుకుంటున్నారని కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. 83 నీటి నమూలులు, 18 రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. ఈ రక్త నమూనాల్లో హెపటైటిస్ ఏ కే
కవాడిగూడ : భోలక్పూర్లో కలుషిత నీటి సమస్యను అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్లో గత నాలుగు రోజు