ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
రెస్టారెంటుల్లో వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస�
Electricity CE Chauhan | జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ జేఆర్ చౌహన్ తెలిపారు.
Minister Jagdish Reddy | విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వినియోగదారుల పట్ల పాజిటి�
పాలసీదారులకున్న ఆందోళనల్లో పెరుగుతున్న జీవిత బీమా ప్రీమియం మొత్తాలే ప్రధానమైనవని ఓ సర్వేలో తేలింది. జీవిత బీమా కొనుగోలు నిర్ణయాన్ని ముఖ్యంగా మూడు అంశాలు ప్రభావితం చేస్తున్నట్టు మంగళవారం విడుదలైన ఈ సర�
Telangana | తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ( Reduce prices)ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమల కార్మికులకు సీపీఐ 1659 నుంచి 1733 (74 పాయింట్లు పెరుగు�
వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే.
గ్రామీణ వారసంతలకు ఆదరణ పెరుగుతున్నది. ఆధునిక టెక్నాలజీతో ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దీటుగా, సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులను గ్రామీణ పేదలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నా�
విద్యుత్త బిల్లుల జారీలో ఎలాంటి జాప్యం జరగడం లేదని.. పండుగలు, వరుస సెలవులు వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లు
వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం�