Rice Rates | ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సాకుగా చూపుతూ కొందరు మిల్లర్లు, టోకు వ్
గ్రేటర్ హైదరాబాద్ను వైర్లెస్ సిటీగా మారుస్తామంటూ పలు వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందుకు కావలసిన సామగ్రిని సమకూర్చడంలో విఫలమవుతున్నారు. అండర్గ్రౌండ్ విద్యుత్ కేబుల్, వైర్ల ని
భైంసా పట్టణంలో వంట గ్యాస్ కోసం శుక్రవారం భైంసా- నిర్మల్ జాతీయ రహదారిపై వినియోగదారులు ధర్నా చేశారు. అంతకుముందు గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్లతో గంటల తరబడి బారులు తీరారు.
LPG Gas | వినియోగదారులు వేకువ జామునే ఏజెన్సీల వద్దకు వెళ్లి లైన్లో నిలబడుతున్నారు. ఇదిలా ఉంటే పౌరసరఫరాల శాఖ అధికారులు గ్యాస్ కొరత ఏమీ లేదంటూ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సాఫీగా సాగుతుంది అని చెబుతున్నారు.. కానీ క్�
దేశంలో గ్యాస్ కొరత(Gas Cylinders) తీవ్ర స్థాయికి చేరుకుంది. బుక్ చేసి రోజుల తరలబడి ఎదురు చూసినా రాకపోవడంతో ఆగ్రహం చెందిన వినియోగదారులు చోరీలకు సైతం పాల్పడుతున్నారు.
Don't panic on LPG | దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్యాస్ బుకింగ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు �
వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. కంన్సూమర్స్ డే సందర్భంగా డిసెంబర్ 24న న్యూఢిల్లీ నుండి ప్రారంభమైన వినియోగదారుల చైతన్య భారత యాత్�
ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
రెస్టారెంటుల్లో వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస�
Electricity CE Chauhan | జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ జేఆర్ చౌహన్ తెలిపారు.
Minister Jagdish Reddy | విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వినియోగదారుల పట్ల పాజిటి�
పాలసీదారులకున్న ఆందోళనల్లో పెరుగుతున్న జీవిత బీమా ప్రీమియం మొత్తాలే ప్రధానమైనవని ఓ సర్వేలో తేలింది. జీవిత బీమా కొనుగోలు నిర్ణయాన్ని ముఖ్యంగా మూడు అంశాలు ప్రభావితం చేస్తున్నట్టు మంగళవారం విడుదలైన ఈ సర�
Telangana | తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ( Reduce prices)ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమల కార్మికులకు సీపీఐ 1659 నుంచి 1733 (74 పాయింట్లు పెరుగు�