భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ( కొంగరి భాస్కర్ ఆడిటోరియం) లో నిజాం కళాశాల ప్రొఫెసర్ తడక యాదగిరి సంక్షిప్తంగా రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని తెలంగాణ రాష�
భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చెప్పారు. ఆయన ఈ నెల 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఆదివారం తన నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మా
ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ �
దాదాపు రెండు వందల ఏండ్లు సాగిన బ్రిటిష్ వారి వలస పాలన, దానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం, దేశ విభజన, మత కలహాల నేపథ్యంలో భారత రాజ్యాంగం రూపొందింది. కాబట్టి, ప్రజల ఆకాంక్షలు, దేశ సమగ్రత, ఐక్యతను ద�
భారత రాజ్యాంగంలో 4 A భాగంలో 51 A అధికరణలో ప్రాథమిక విధులను పొందుపర్చారు. దేశం కోసం, సమాజం కోసం పౌరులు నిర్వర్తించాల్సిన కొన్ని బాధ్యతలే ప్రాథమిక విధులు. వీటిని మూల రాజ్యాంగంలో పేర్కొనలేదు. 1976లో ‘42వ రాజ్యాంగ సవ
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 75 ఏండ్లు పూర్తవుతాయి. స్వతంత్ర భారతదేశ పాలన కోసం తగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పడింది. ఈ సభలో మొత్తం 299 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 15 మంది మ�
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో 15వ జాతీయ ఓటరు దినోత్సవా�
భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ కొలువుదీరింది. ఈ ఎగ్జిబిషన�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగానే సాగుతున్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్లోని సీనియర్లను పక్కనబెట్టి పూర్తిగా రేవంత�
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్�
https://constitution75.com: ఎప్పుడైనా రాజ్యాంగ పీఠికను చదివారా? ఆ ప్రియాంబుల్లో ఏం ఉందో తెలుసా? ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు వచ్చిన భాషలో పీఠకను చదవండి. వీడియోను కూడా అప్లోడ్ చేయండి. రాజ్యాంగం 75వ వార్షి
తాను మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా ఇప్పుడు, ఎప్పుడూ పనిచేయదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుక