ఇటీవలి కాలంలో అణగారిన వర్గాల ఎదుగుదలను బీజేపీ ప్రభుత్వ నియమిత గవర్నర్లు అణచివేస్తున్నారు. వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఆ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ నైతికత,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని మూడో అధికరణను అనుసరించి ఏర్పడినది. తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడిని గౌరవిస్తూ రాష్ట్ర రాజధాని హైదరా�
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా శనివారం జిల్లావ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజా సంఘాల నాయకు లు అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగంలో ఒక్క దళితుల కోస మే కాకుండా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే రాజయ్య కొనియాడారు.
ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు నాం�
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి విశేష, విస్తృత అధికారాలు కల్పించింది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఘటనలు ఈ మధ్య రెండు జరిగాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ�
1951లో దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సవరణ జరిగింది. 1953లో భారత పార్లమెంటులో అంబేద్కర్ ప్రజలకు సమానత్వం ఇవ్వకుంటే రాజ్యాంగాన్ని తగలబెట్టవచ్చునని స్వయంగా ప్రకటించారు.
కాలానుగుణంగా రాజ్యాంగం పనితీరు, అన్ని వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో దాని స్ఫూర్తి, విలువలు అందుతున్నాయో అందరికీ తెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ క్రమంలో.. రాజ్యాంగాన్ని ఏనాడూ గౌరవించని వారు కూడా కేసీఆర్ వ్యాఖ్�
అంబర్పేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతా లలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ లింగంపల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ వి