భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి విశేష, విస్తృత అధికారాలు కల్పించింది. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఘటనలు ఈ మధ్య రెండు జరిగాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ�
1951లో దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సవరణ జరిగింది. 1953లో భారత పార్లమెంటులో అంబేద్కర్ ప్రజలకు సమానత్వం ఇవ్వకుంటే రాజ్యాంగాన్ని తగలబెట్టవచ్చునని స్వయంగా ప్రకటించారు.
కాలానుగుణంగా రాజ్యాంగం పనితీరు, అన్ని వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో దాని స్ఫూర్తి, విలువలు అందుతున్నాయో అందరికీ తెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ క్రమంలో.. రాజ్యాంగాన్ని ఏనాడూ గౌరవించని వారు కూడా కేసీఆర్ వ్యాఖ్�
అంబర్పేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతా లలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ లింగంపల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ వి