పోలీస్స్టేషన్ల నుంచి కోర్టు విధులు నిర్వహించే కొందరు కానిస్టేబుల్స్ అదే స్థానంలో పాతుకుపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా పాతుకుపోతున్న కొందరు సిబ్బంది నిందితులకు మేలు చేసే విధంగా బాధితులతో బలవ
IG Ramesh | రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు ఐజీ రమేశ్. కొత్తగా విధుల్లోకి వస్తున్న కానిస్టేబుళ్లు శిక్షణా సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమ శిక్షణను విధి నిర్వహణలో అమలు చేయాలన్నారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విడిచి.. ‘సైబర్' అటాక్ చేస్తున్నది. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నది. ఇం దులో ఒకటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో (టీజీసీఎ�
ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు తొలి వేతనం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. సివిల్, ఏఆర్, ఐటీఅండ్సీ, పీటీవో, బెటాలియన్ కలిపి 12 వేల మంది విధుల్లోకి చేరారు. గత నవంబర్లో శిక్షణ తర్వాత డ్యూటీ అ
ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకొంటున్న పార్టీకి చెందిన కౌన్సిలర్లు కానిస్టేబుళ్లపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంల
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఇటీవల ఎంపికై జిల్లాకు వచ్చిన 192 పురుష, 99 మహిళ కానిస్టేబుళ్లకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో �
హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (Passing Out Parade) ఘనంగా జరుగుతున్నది. దీంతో 1211 మంది సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ
హైదరాబాద్లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ్సీ, పీటీవో పోస్టుల కానిస్టేబుళ్లకు 21న పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీసు అకాడమీ డై
ఈనెల 21న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 నెలల పాటు 9వేల మందికిపైగా కానిస్టేబుళ్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈనేపథ్యంలో మొదటి దశ శిక్షణ పూర�
‘చెప్పుకోవడానికే పోలీసు ఉద్యోగం.. చేసేది మాత్రం వెట్టిచాకిరి. గడ్డి తీయాలి, రాళ్లు ఎత్తాలి.. సెలవుల్లేకుండా పని చేయాలి. కుటుంబాలకు దూరంగా ఉండాలి. మా సమస్యలు చూడలేక ఇంటోళ్లు విడాకులు ఇచ్చి వెళ్లిపోతామంటున�
బెటాలియన్ కానిస్టేబుళ్లతో టీజీఎస్పీ ఉన్నతాధికారుల చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. 26 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజులు సెలవు ఇస్తున్న విధానంపై బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆందో�
తమ డిమాండ్లను పరిష్కరించాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఇటీవల ఆందోళనలు చేసిన నేపథ్యంలో సస్పెండైన, తొలగించిన, ఆందోళనలో పాల్గొన్నవారికి వచ్చే నెల నుంచి వేతనాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 39 మం�
తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ పోరాడుతామని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే �