ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
Telangana Police | తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై పోలీసుశాఖ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వారి సమస్యలను పరిష్కరించకపోగా ఆందోళనలు చేస్తున్నవారిపై ఆర్టికల్ 311ను ప్�
ఏక్ పోలీసు, ఏక్ స్టేట్ కావాలి’ అని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలోనే.. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెండ్లికి బెటాలియన్ కానిస్టేబుళ్లతో బ్యాండ్ కొట్టించారు.
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
‘వన్ స్టేట్.. వన్కార్డ్' నినాదంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థలోనూ ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, రిజర్వ్ పోలీసులకు ప్రత�
తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు సోమవారం ఆందోళనకు దిగారు. అధికారులు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సింది
జార్ఖండ్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర కలకలం రేపింది.
హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు, బదిలీలు లేక ఇబ్బం ది పడుతున్నామని మంగళవారం ఎక్సై జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రాన్ని అందించారు.
Suspension | సూర్యాపేట(Suryapet )జిల్లా గడేపల్లి(Garidepalli) పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనా రాయణ, కానిస్టేబుల్ శ్రీనివాసులను సస్పెండ్(Constables Suspension) చేశారు. ఇటీవల గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో బ్యాటరీల దొ�
పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్జీటీ పేస్కేల్ ఇవ్వాలని, ఎస్సైలకు గెజిటెడ్ హోదా కల్పించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు పీఆర్సీ చైర్మన్కు, ఐజీ చంద్రశేఖర్రెడ్డికి మంగళవారం సంఘం రాష్ట్ర �
తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్ల శిక్షణ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్దనున్న ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో ఈ శిక్షణ ఏర్పాట్లు చేసినట్టు ఆ శాఖ