నారాయణపూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక్కడి వార్డు మెంబర్ సిరిపంగి శివలీల నరసింహ, లింగస్వామి,కృష్ణ గిరి, ఫకీరు, రాజు తదితర నాయకులు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
చైతన్యానికి మారుపేరైన మునుగోడు గడ్డ మీద కాషాయ పార్టీని కాలుపెట్టనివ్వబోమని ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అటు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచరులు శపథం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ విజభనకు దారితీసిన పరిస్థితుల పేరు తో బీజేపీ ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యం గా తయారుచేసింది. బీజేపీ వీడియోపై కాంగ్రెస్ మండిపడింది. ఆగస్టు 14ను విభజన భయ
బెంగళూరు, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన యాడ్ వివాదాస్పదమైంది. అందులో మాజీ ప్రధాని నెహ్రూ ఫొటోను విస్మరించి.. ఆరెస్సెస్కు చెందిన సావర్కర్ ఫొటోను సర్క
కాంగ్రెస్లో అసంతృప్త కుంపట్లు చల్లారడం లేదు. ఆగ్నికి ఆజ్యం పోసినట్టు మునుగోడులో ఆ పార్టీ నిర్వహించిన సభ ఆసంతృప్తులను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. ఈ సభతో పార్టీలో రేవంత్రెడ్డి వన్మ్యాన్ షో మరింత ఎ
విపక్ష పార్టీలకు మునుగోడు జ్వరం పట్టుకొన్నది. సర్వే నివేదికలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మునుగోడులో తాము ‘మునుగు’డేనని భయపడుతున్నాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి పరువు నిలుపుకొనేందుకు ఆపస
హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం తర్వాతే ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్నదని మనకు ఇప్పటివరకూ తెలుసు. కానీ, జాతీయతా స్ఫూర్తికి 19వ దశకంలోనే బీజాలు పడ్డాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటున
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్�
కాంగ్రెస్ను చిత్తుచేసేలా బీజేపీ పక్కా వ్యూహం పావుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరువు కాపాడుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ టీఆర్ఎస్కు ప్రత్యర్థి తామేనని చాటే యత్నం మునుగోడు ప్రజల కోసం, అభివృద్
MLC Jeevan reddy | తెలంగాణ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కర్ణుడు బయటకు వెళ్లిపోయాడని చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గురువారం లేఖ రాశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీన�