మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�
భోపాల్ : మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను బీజేపీ నాయకుడు ఫ్లాగ్ చేస్తున్నట్లు చూపించే వీడియోతో మధ్యప్రదేశ్లో వివాదం చెలరేగింది. ఈ సంఘటనను నెటిజన్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ సిగ
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�
సాగర్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండని తెలిసి వారం రోజులుగా కాంగ్రెసోళ్లకు వణుకు పుట్టింది. కేసీఆర్ రావొద్దని కుట్రలు చేసిండ్రు. కోర్టుల్లో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుచేసిండ్రు. కేసీఆ
టీఆర్ఎస్ గెలిస్తేనే వెలుగులు సాగర్ ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి హాలియా, ఏప్రిల్ 10: ‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడమంటే రాష్ట్రంలో కరువును ఆహ్వానించడమే. కాం గ్రెస్కు �
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హాలియా, పెద్దవూర, ఏప్రిల్ 6: నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా
అటు ఢిల్లీలో.. ఇటు గల్లీలో లేదు70 ఏండ్లలో ప్రజలను పట్టించుకోలేదుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్రంపోడు, ఏప్రిల్ 3: కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా అవుతుందని ఎక్సైజ్ శా�
గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం త�
తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానావెంట మిగిలింది ఇద్దరు నాయకులేఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదుపూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవంఅదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కా�