జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్, పలువురు వ�
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�
న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను డిమాండ్ చేశారు. టూల్కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడు�
న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన స
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభు�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంటంతో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలను సమన్వయపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇటీ�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరాధార అరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ ర
సోనియాగాంధీ| దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ భేటీలో మాజీ ప్రధాని మ�
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భాగంగా భారత్ను ఆదుకునేందుకు విదేశాలు విరాళంగా పంపిన వైద్య సామగ్రి సరఫరాలో పారదర్శకత లోపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఆరోపించారు. భారత్కు ఏయే వైద్య పరికర�
కాంగ్రెస్ | సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది