Chandrababu | రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర�
Meenakshi Natarajan | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఈ నెలాఖరులో తెలంగాణను విడిచి వెళ్లిపోతున్నారా? గురువారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశమే ఆమె ఆఖరి మీటింగా? అని
సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’పై రేవంత్రెడ్డి సర్కార్ కక్షగట్టింది. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించకపోగా, పెండింగ్ బిల్లులన�
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తు న్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకున్నది. చార్జీలు పెంచితే ఓటమి తప్పదని గ్రహించి విరమించుకోగా, మొత్తంగా పురపాలక ఎన్నికల నే�
పథకాల అమలుకు నిధుల్లేవంటూ అరుస్తున్న కాంగ్రెస్ సర్కార్పెద్దలు తమ అవసరాలకు మాత్రం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో వీడియో �
‘పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అత్తాకోడళ్ల నుంచి కాపాడండి. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి తీరుతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్�
Congress | పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపైన, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపైన స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
‘నువ్వెంత.. నీ కెపాసిటీ ఎంత.. నన్నే ప్రశ్నిస్తావా.. ఇంతమందిలో నాకు ఎ దురుచెప్తావా? ఫాల్తుగా..’ అంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడిపై
హనుమంతుడిని చేయబోతే కోతి అయిందట! ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఇట్లనే తయారైంది. ‘నేను చేపట్టిన మెట్రో టేకోవర్ చూసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు’ అని కొన్నిరో�
మహారాష్ట్ర థాణె జిల్లాలోని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాలు స్థానిక రాజకీయాల్లోనే కాదు మహారాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత�
‘రేవంత్రెడ్డి.. యూనివర్సిటీలపై నీ కెందుకంత కక్ష..? విజ్ఞాన కేంద్రాల్లోని విలువైన భూములు అమ్మడంలోని అసలు ఆంతర్యమేంది?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సర్కార్కు ప్రశ్నలు సంధించారు.
వివిధ ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాల్ని బలవంతంగా సేకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం, మరోవైపు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్ని మాత్రం వేలం వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నది. రే�