మణిపూర్లో పార్టీకి అనూహ్య మద్దతు బీజేపీ రెబెల్స్ ఈ పార్టీ నుంచే బరిలోకి జేడీయూ నుంచి పోటీలో సీనియర్ నేతలు రెబెల్స్ ప్రభావంతో తగ్గనున్న బీజేపీ సీట్లు కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రమే న్యూఢిల్లీ, ఫి�
లఖింపూర్ ఖీరీ, ఫిబ్రవరి 5: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై లఖింపూర్ ఖీరీ ఘటనలో చనిపోయిన రైతు కుమారుడు పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్వాదీపార్టీ, కాం�
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న రాహుల్… ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓ ర
హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �
న్యూఢిల్లీ: : వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తీవ్రమవుతున్నది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును
పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వమే నియంత్రణ లేకుండా చేసింది. భారీగా ఆయిల్ బాండ్లను జారీ చేసింది. ఫలితంగా గతేడాది చమురు కంపెనీలకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. 1979-86 మధ్యలో చమురు ధరల�
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి దేవని సతీశ్మాదిగ అన్నారు. గురువారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల �
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ
చైనా, పాకిస్తాన్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. �
పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ దాదాపుగా తేల్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం బాధ్యతల్లో వున్న చరణ్ జిత్ సింగ్నే తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం రెడ�