న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం గతంలోనే ఎందుకు మగ్గుతుంటారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూలపై చేసిన వ్య�
రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పార్లమెంట్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంత సేపూ కాంగ్రెస్నే విమర్శ�
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను ఏకిపారేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ప్రధాని మోదీకి ఘోరమైన భయమని, సత్�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనను 70 సార్లు కలిశార�
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కార్మికులను స్వస్థలాలకు పంపిందని, దీ�
సమాచారం లేకుండా సమీక్ష అంటూ మండిపాటు తమను పట్టించుకోని పార్టీలో ఎందుకు ఉండాలంటూ ఆవేదన పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి సాక్షిగా ఘటన జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 7 : జడ్చర్లలో కాంగ్రెస్ నాయకుల మధ్య కుమ్ములాటలు చో
ఎమ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 7 : టీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చే రుతున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి �
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్లో పర్యటించారు. లుథియానా వేదికగా పంజాబ్ సీఎం అభ్యర్థి చెన్నీయే అని ప్రకటి�
103 సార్లు సవరించింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే రేవంత్.. మీ పార్టీ చరిత్ర తెలుసుకో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినకుండానే ఫిర్యాదులా? ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఫైర్ గజ్వేల్, ఫిబ్రవరి 5