Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష నాయకులు, ఇ�
కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం బెంగళూరు: కర్ణాటక బీజేపీ మంత్రి ఆనంద్సింగ్ సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్తో తన నివాసంలో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆనంద్ సింగ్ బీ�
మోదీ సర్కార్పై చిదంబరం విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 30: 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం దేశ రాజకీయాల్లో మరోమ
కేంద్రం బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలి అఖిలపక్ష నాయకుల డిమాండ్ కాచిగూడ, జనవరి 29: కేంద్ర ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి సిట్టింగ�
BJP Assets | దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆస్తుల్లోకెల్లా భారతీయ జనతా పార్టీకే అత్యధిక ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక
Mla Laxma reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు.