దేశాన్ని పాలించిన కాంగ్రె స్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్ర జలకు ఏమి చేయని ఆ పార్టీలు టీఆర్ఎస్ ప�
భువనగిరి కలెక్టరేట్;కాంగ్రెస్లోని అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి ఎదురుగానే ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వర్గ�
సాయుధ బలగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్నిపథ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టను�
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్థెరిస�
తూలిపడినా, జారిపడినా లేవడానికి ఆసరా కోసం ఏ చెయ్యో, కాలో, తాడో, కొమ్మో పట్టుకోవడం సహజం. కానీ ఈ సూత్రం తమకు వర్తించదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త భాష్యం చెప్తున్నారు. తాను పైకి లేవడానికి ఇవేవి కాకుండా క
Jairam Ramesh కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ (Jairam Ramesh) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంగిష్ భాషపై అపారమైన పట్టున్న ఆయన ఆయా అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సందిస్తారు.
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ గౌరవెల్లి ప్రాజెక్ట్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై బుధవారం సిద్దిపేట మార్కెట్ �
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, జూన్ 13: దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వం వహిస్తే తెలంగాణ మాదిరే దేశం అభివృద్ధి సాధిస్తుందని పంచా�
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టడంపై ఆ పార్టీ నేత కార్తీ చిదంబరం విస్మయం వ్యక్