ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్నిప్రతిపక్ష పార్టీలతో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల స�
అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఆయన నియామకంతో పార్టీలో రేగిన చిచ్చు రోజురోజుకు తీవ్రమవుతున్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గార�
: రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. తన తల్లి గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయని పక్షంలో రాష్ట్రంలో �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానానికి గురవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను త్వ
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊసరవెల్లికి వంశోద్ధారకుడని, పార్టీలు మార్చిన ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జోకర్లా మాట్లాడుతూ బ్రోక�
మణిపూర్ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లూ బీజేపీ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మణిపూర్ ఎన్నిక�
తనను ఎవరైనా బయటకు నెట్టివేసేవరకూ తాను కాంగ్రస్ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రతినిధి మనీష్ తివారీ గురువారం స్పష్టం చేశారు.
తాను బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్కు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని, ఇప్పటి వరకూ తాను ఏ బీజేపీ నేతను కూడా కలుసుకోలేదని స్పష�
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు.
పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రయోగాలకు దిగొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, ఈ ప్రశాంత వాతావరణం కాంగ�