Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారు. ఆయన బీజే
త్వరలో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో నయా కాంగ్రెస్ పేరిట పెద్ద ఎత్తున దుమారం రేగబోతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రాబోతున్నాయి. యూప
పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ.. అబద్ధాలు మాట్లాడుతూ నీచమైన విమర్శలకు దిగితే నాలుక చీరేద్దామని, అందులో ఏ �
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛ�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ సీనియర్ ఎంపీ మ
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం ఎన్ బిరెన్ సింగ్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మణిపూర్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే దేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) దుకాణాలను తెరుస్తామని స�
ఇప్పుడాయన ఒట్టి ఒమ్రికానే. దగ్గు, పర్శంతో రెండు రోజులకు అదే పోతుంది. అందుకే ఆయనను లైట్ తీసుకున్నట్టు ఓ పెద్ద నాయకుడు కామెంట్ చేయడమే రాజీనామాకు సిద్ధపడ్డ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గు�
పిల్ల పుట్టకముందే.. ఎనకటికి ఒకడు కుల్ల కుట్టి పెట్టిండనేది తెలంగాణలో సామెత. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ పోయిన విషయాన్ని మరిచిప
నిజామాబాద్/ వేల్పూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి.