పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయంతో ఆప్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని పార్టీ విజయాన్ని వేడుకలా జ�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న పంజాబ్లో కూడా ఆ పార్టీ మట్టి కరిచింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ నోరు విప్ప�
కాంగ్రెస్ మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికలు చాలా పరిణామాత్మక ఎన్నికలని ఆయన అభివర్ణించార�
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు స్పందించారు.విపక్షాల మధ్య ఓట్ల చీలికతోనే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్ధానాలు దక్కలేదని సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ కేవ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకా�
Congress | గోవాలో తాము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని కాంగ్రెస్ (Congress) పార్టీ నేత మైఖెల్ లోబో ప్రకటించారు. ఈఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అనుకున్నాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
Goa Assembly polls: ఈ ఎన్నికల్లో తాను కాంగ్రెస్తోపాటు సొంత పార్టీ బీజేపీతోనూ పోరాడి గెలిచానని బీజేపీ నూతన ఎమ్మెల్యే అటనాసియో మాన్సెరట్టె సంచలన వ్యాఖ్య చేశారు. తాజా ఎన్నికల్లో
Goa results | గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లీడ్లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
Uttar Pradesh | ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అ
60 ఏండ్లలో మీరు చెయ్యనిది ఆరేండ్లలో చేశాం కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తార్కాణం కాంగ్రెస్ దశాబ్దాల పాలనంతా పైరవీలే ఉద్యోగాలపై బీజేపీకి మాట్లాడే అర్హతలేదు బడ్జెట్పై చర్చకు సమాధానంలో ఆర్థికమంత్రి హ
ఐదు రాష్ట్రాల ఎన్నికలను అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పరిణామాలను చూస్తే తెలిసిపోతోంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖ