కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Elections) కొనసాగుతున్నది. అధికార బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకివ్వడంతో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతున్నది. హస్తం పార్టీ అభ్యర్థులు 117
Karnataka Results | దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections ) ఫలితాలు (Results) వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో ఉంది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య ప�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ (Congress) ఆధిక్యంలో కొనసాగుతున్న
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన �
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్ప
‘మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎలా, ఎప్పుడునేది అడగొద్దు. ప్లాన్-బీ గురించి కేంద్ర, రాష్ట్ర నాయకులతో చర్చిస్తాం’ అంటూ కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేప
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు.
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అలుపు లేకుండా పనిచేసిన కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల స�
Congress Party | రాజస్థాన్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కీలక నేత సచిన్ పైలట్ మధ్య పోరు ముదురుతున్నది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు.