Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
Priyanka Gandhi Vadra | సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర�
బీజేపీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పెద్ద ఝూటా అని, మరోమారు మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి తనవారెవరో.. పరాయివారెవరో కాస్త తెలిసి వచ్చినట్టయింది. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ రాజగోపాల్రెడ్డికి ఓటేయాలని ప్రచారంచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కాంగ్రెస్పార్ట�
Minister Harish Rao | మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీ(బీ)ఆర్ఎస్లో చేరారు. మునుగోడు పరిధిలోని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనున్నది. కృష్ణానది వంతెన మీదుగా ఉదయం 8 గంటలకు నారాయణపేట జిల్లాలోకి రానున్నది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి
Congress | కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరో నేడు తేలనుంది. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం పోలింగ్ జరిగిన
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజ