ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం, జీ23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో.. ఆదివారం కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి (సీడబ్ల్యూసీ) భేటీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. �
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరా పరాభవం తర్వాత జీ 23 నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, జీ 23 బృందంలో సభ్యుడు గులాంనబీ ఆజాద్ ఇంట్లో వీరందరూ సమావేశమయ్యారు.సీనియర్ నేత కపిల్ సిబాల్, మనీ
గాంధీ పరివారం వల్లే కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తుందని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గాంధీ పరివారం లేకుంటే కష్టమేనన్నారు. గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్కు మను�
ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కంటే కాంగ్రెస్ అత్యంత ఘోరమైన ఓటమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమవడంతో.. ఆ పార్టీపై నమ్మకం పెట్టుకొని రాజక�
మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క బయటకువస్తుందని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఈ ఎన్నికలు మార్పు కోసం జరిగాయని..ప్రజలు గొప్ప నిర్ణయ�
తన వల్లే కాంగ్రెస్ ఓడిందన్న కాంగ్రెస్ నేతల వాదనలపై మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఈ జన్మలో పాఠాలు నేర్చుకోలేదని ఫైర్ అయ్యారు. కేవలం పంజాబ్లోనే కాకుం�
5రాష్ర్టాల ఎన్నికల్లో ఘోర పరాభవం పదేండ్లలో 13 రాష్ర్టాల నుంచి 2కు పడిపోయిన గ్రాఫ్ అధికారం మిగిలింది ఇక రెండు రాష్ర్టాల్లోనే నాయకత్వ, వ్యవస్థీకృత లోపాలే కారణం గ్రాండ్ ఓల్డ్ పార్టీని పట్టించుకోని ప్రాం�
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. అసెంబ్ల
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర పరాభవంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. పడ్డ కష్టం ఓట్ల రూపంలోకి మారలేదు అంటూ వాఖ్యానించారు. ఓటే ప్రజాస్వామ్యంలో గీటురాయి అని, పార్టీ �