మార్చి 10న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాల
గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అప్పుడే రిసార్ట్ రాజకీయం ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఇప్పటి నుంచే రిసార్టుల్లోక
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపైనే అన్ని పార్టీలూ కన్నేశాయి. వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరింత అప్రమత్తమైంది. ఎక్కడెక్కడ గెలిచే ఛాన్స్ ఉంది? అత్యధిక స్థాన�
ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతున్న వేళ గోవా విషయంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. బీజేపీయేతర పక్షాలతో పొత్తుకు తాము సిద్ధంగానే వున్నామని కీలక ప్రకటన చేసింది. ఇన్ని రోజుల పాటు తృణమూల్, �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రొటోకాల్ పాటించడం లేదని, తాను ఇంచార్జిగా ఉన్న మెదక్ జిల్లాలో పర్యటించినా సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారె�
ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డ
ఎవరి పెళ్లికైనా వెళ్తే భోజనాలు ఎందుకు పెడతారు? కడుపు నిండా తిని మనసు నిండా ఆశీర్వదిస్తారని. కానీ ఒక కాంగ్రెస్ నేత ఇంటికి ఇలాగే వెళ్లిన అతిథులకు పెద్ద కష్టమే వచ్చింది. పెళ్లికి వెళ్లి సుష్టుగా భోజనం చేసిన
Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
అబద్ధం అన్న ప్రాతిపదిక మీదనే ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ధర్మం ఆధారంగా కాకుండా… అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గతం
ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి, గద్దెనెక్కాలని కాంగ్రెస్ పట్టు దలతో వుంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కచ్చితంగా పార్టీ చెప్పకపోయినా…. అధికారాన్ని మాత్రం జేచిక్క�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఝూటాబాజీ పాలన కొనసాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే వాస్తవాలు తెలుసుకోకు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు, పెట్రో ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే త�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ పరిగి, ఫిబ్రవరి 28: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో పొగిడే బీజేపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం తిడుతుంటారని
చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనేది పాత సామెత. చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోకపోవటం అన్నది కొత్త సామెత. కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది ఇది. లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు, పా�