మొన్నటి వరకూ పంజాబ్ మాజీ సీఎం చెన్నీ వర్సెస్, పీసీసీ చీఫ్ సిద్దూ. ఒకరిపై ఒకరు మాటలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తేల్చే సరికి అధిష్ఠానానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు మర�
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ పెంచుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ఇలా రోజు రోజుకీ పెట్రో ధరలను పెంచడమంటే పేద ప్రజలను అవమానించడమే అ
కర్నాటక కాంగ్రెస్కు ఇది బాంబు లాంటి వార్తే. కాంగ్రెస్ మూల స్తంభాల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2023 ఎన్నికలే తన చివ్వరి ఎన్నికలని సంచలన ప్రకటన చే
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో హర్యానా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు కీలక నేత
కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, ఇటు ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించేందుకు ఈనెల 26న పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జ్లతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స�
జమ్మూ కశ్మీర్ మహారాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవాలను అధిష్ఠానం ఏమాత్రం అధ్యయనం చేయడంలేదని విమర్శించారు. తన రాజీనామా ల�
జీ 23 అసంతృప్త నేతలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ మాత్రమే హాజరయ్యారు. మరో సారి కూడా ఈ సమావేశాన్ని సోనియా నిర�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�
టీఎస్ఎండీసీ ఎండీ క్రిశాంక్ ట్వీట్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఓ వ్యక్తిని రూ.కోట్లలో మోసం చేసిన ఆరోపణల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల అప్పులే ఎక్కువ నాలుగేండ్ల నుంచి 27వ స్థానంలో తెలంగాణ 26 రాష్ర్టాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ లోక్సభ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 21, (నమస్తే
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ క�
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ కూడా పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తాజాగా �
కాంగ్రెస్ తక్కువేమీ కాదు: గులాంనబీ ఆజాద్ జమ్ము: పలు అంశాలపై ప్రజల మధ్య కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజన తీసుకొచ్చాయని జీ23 నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. 1991లో కశ్మీరీ పండిట్లపై దాడులకు పాకి�