టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధు�
రాష్ట్రంలో రైతులను ముంచేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జట్టు కట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివాదంలో రెండు పార్టీ నేతల తీరే దీనికి బలం చేకూరుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్�
సమాజంలో చీలికలు తీసుకురావడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన గులాంనబీ ఆజాద్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భార�
పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పెట్రో పెంపు అనేది ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యలో భాగమైపోయిందని ఎద్దేవా చేశారు. అలాగే గ్యాస్ ధర పెంపు, డీజిల్ ధ
జనగామ : దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపెల్లి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కా
MLA Taraprasad | ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి (MLA Taraprasad Bahinipati ) వాయిదా తీర్మానం ఇచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్సెన్స్ అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని మండ�
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ మమతపై తీవ్రంగా మండిప
కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నా�
ఈ యేడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి కాస్త సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ 77 సీట్లను సాధించుకుంది. బీజేపీపై ప్రజల్లో వ్యత�
మొన్నటి వరకూ పంజాబ్ మాజీ సీఎం చెన్నీ వర్సెస్, పీసీసీ చీఫ్ సిద్దూ. ఒకరిపై ఒకరు మాటలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తేల్చే సరికి అధిష్ఠానానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు మర�