సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తెలంగాణ బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని, వారి మాట విని ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. �
కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ్యత్వం తీసుకోవడంతో ఈ ఘట్టం ముగిసిందని పార్టీ పేర్కొంది. మొత్తం 2.6 కోట్ల మంది సభ్యులుగ
పార్టీపై అసంతృప్తి వున్న మాట వాస్తవమే గానీ.. తాను కాంగ్రెస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. అసలు ఈ పుకార్�
Gutha Sukender reddy | రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా రైతు క�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు గురువారం రాజ్కోట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు.
సరిగ్గా కాంగ్రెస్ అధిష్ఠానం గుజరాత్పై ఫోకస్ పెట్టిన సమయంలోనే కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ సొంత పార్టీపైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ పీసీసీలో కొందరు తనను పక్కన పెట్టేస్తున్నార�
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటిక�
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి పాల్పడటంపై కాంగ్రెస్ పార్టీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఈ ఘ
పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలను బయటకు పంపుతామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోమని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నూతనంగా నియమితులైన అమరీందర్ సింగ్ రాజా స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా శనివారం భగ్గుమన్నారు. విదేశీ కార్మికులను రాష్ట్రం ఓ రోజున ఆకట్టుకుంటుందని సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
దేశ రాజకీయాల్లోనే ఓ సంక్షోభముందని, కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి సంక్షోభమూ లేదని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. కొన్ని ఓటములను తాము చూస్తున్న మాట వాస్తవమేనని, అయినంత మా�