Congress party | తెలంగాణ కాంగ్రెస్లో (Congress) వివాదాలు ఇప్పట్లో సద్దుమనుగేలా లేవు. అంతా కలిసిపోవాలని అధినాయక్వం సూచించినప్పటికీ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్�
కాంగ్రెస్ పార్టీ నూతన రధసారధిపై చర్చ ఊపందుకున్న నేపధ్యంలో ఎల్జేడీ నేత శరద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగి�
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక ఉగ్రవాదాన్ని రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తో
భారత్, చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా ఎలాగైతే దాడులు చేస్తుందో.. అలాగే భారత్పై చైనా కూడా దాడులు చేసే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఉక్ర
హలాల్ విషయం కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అనేక హిందూ సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక పీసీసీ ఘాటుగా స్పందించింది. హిందుత్వ సంఘాలకు నిజంగా దేశ భక్�
సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం హలాల్, హిజాబ్ అంశాలను ముందుకు తెచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రజలను �
పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీంతో పాటు ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా కాంగ్
ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభిస్తే.. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దానిని మరో స్థాయికి �
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్కి గడ్డుకాలం నడుస్తోందని సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే తేల్చి చెప్పారు. అయితే.. పార్టీకి తిరిగి జవస
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీని ఆయన ట్వీట్ చేస్తూ విమర్శల�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ కాంగ్రెస్ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. అధిష్టానం తీరుపై ఆయన ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం �
పార్టీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మార్గదర్శకాలను పాటిస్తే రాహుల్ గాంధీ తదుపరి దేశ ప్రధాని అవుతారని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ మంగళవారం పేర్కొన్నారు.
అహ్మద్ పటేల్.. కాంగ్రెస్ దివంగత నేత. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆంతరంగికుడు. సోనియాకి రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉంటూ.. వెనకుండి పార్టీని నడిపించారు. ఒక్క లైన్లో చెప్పాలంటే పార�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరుగనున్నది. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనున్నది. భేటీలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చించనున్నార