Revanth Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరు�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర�
కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (Jagadish Shettar) మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి మార్టీ మార్చారు. ఇన్నాళ్లు తాను పనిచేసిన బీజేపీ (BJP) ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుందని, బీఆర్ఎస్ జెండా రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. ప్రజా సంక్షేమం అవసరం లేదు. కేవలం అధికార దాహం తప్ప ఏం చేయాలో ఒక ప్రణాళిక లేదు. 60 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించి ఏం చేసింది? మొత్తం భ్రష్టు పట్టించింది’ అని రామగుండం ఎమ్మె�
కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో రసాభాసగా మారింది. పెద్దపల్లి మండలంలో నాయకుల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మల్లు
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం తన్ను కున్నారు. భట్టి క�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) ముందు మాజీ సీఎం, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ పార్టీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్న�
ఓబీసీలకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Karnataka Assembly Elections) విమర్శించారు. ఓబీసీలను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వ
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�
అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలువాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆత్మకూరు(ఎం) మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బీజేప�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కమలానికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోగా, తాజాగ�
Karnataka Assembly Elections | వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను శనివారం విడుదల చేసింది.
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్�