జనగామ కాంగ్రెస్లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి..సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి నియోకవర్గంలో పీపుల్స్మార్చ్ పాదయాత్ర చేపడుతున్న వేళ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చేర
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పాలనలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు, లంచగొడి పనులకు పాల్పడుతూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన సంఘటనలు చోటుచే
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు కనీస గౌరవం ఇవ్వని మూర్ఖుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ అన్నారు.
జనగామ నియోజకవర్గంలో మరికొన్ని గంటల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ ప్రారంభం కానుండగా ముఖ్యనేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. జేడీ(ఎస్) నేతలు నారాయణ గౌడ, ప్రభాకర్ రెడ్డి గురువారం బెంగళూర్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Amit Shah | బీజేపీ (BJP) నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah).. కాంగ్రెస్ (Congress) పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యా�
పీఎం కేర్స్ ఫండ్కు ప్రభుత్వ సంస్థల నుంచి రూ.వేల కోట్లు విరాళాలుగా వెళ్లాయని, అయితే సుమారు రూ.5 వేల కోట్లు ఉన్న ఈ నిధికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లెక్కలు చెప్పడం లేదని, ప్రజలకు చెందిన ఈ సొమ్మంతా ఎక్కడిక�
రాష్ట్రంలో ప్రగతి విప్లవం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని పాలన ప్రస్తుతం దేశానికి మార్గదర్శనంగా మారిందన్నారు.
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కు పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఖమ్మం నియోజకవర్
సత్తుపల్లి నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిసారీ కేంద్రం ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మొండిచేయి చూపుతోందని విమర్శించారు. �
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్గా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం తూంకుంటలోని జెన�
కార్యకర్తలే నా ప్రాణం.. నియోజకవర్గ ప్రజలే నా బలగం అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పనికిరాని పార్టీలో గుర్తిం పు పొందాలనే నాయకులు, కొంతమంది చిల్లరగాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి �
Minister Niranjan Reddy | రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరించి బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట