కార్యకర్తలే నా ప్రాణం.. నియోజకవర్గ ప్రజలే నా బలగం అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పనికిరాని పార్టీలో గుర్తిం పు పొందాలనే నాయకులు, కొంతమంది చిల్లరగాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి �
Minister Niranjan Reddy | రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరించి బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వందలాది మంది యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్లు లభించక అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 24 మందికి ఈసారి టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బీజేపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఒక ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ ‘2024 వరకు వేచి చూడటం ఎందుకు? ఇప్పుడే మేం సీఎం �
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీగా రాహుల్పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా ఇంటిని ఖాళీ చేయాలని పార్లమ�
కాంగ్రెస్లో పోటాపోటీ యాత్రలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ‘హస్త’వ్యస్తంగా ఉన్న ఆ పార్టీని గ్రూపుల లొల్లి పట్టిపీడిస్తుంటే.. పార్టీ పెద్దలు చేస్తున్న యాత్రల�
Congress | దక్షిణాదిలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు జీవన్మ�
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ప్రభుత్వంతోపాటు తన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరి�
ఈనెల 25న నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఈనెల 25న నిర్�
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరార�
కాంగ్రెస్లో నిరుద్యోగ సభలు చిచ్చురేపుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ సభ విషయంలో ఉత్తమ్, రేవంత్రెడ్డి నడుమ విభేదాలు సమసిపోకముందే.. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి నడుమ విభేదాలు బయటపడ్డాయ