పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మంగళవారం ఓ వార్తాపత్రికక
కొల్లాపూర్ రాజకీయ సమీకరణం మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో బీఆర్ఎస్ వేటు వేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి సముచిత స్థానం
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టి 8 ఏండ్లు పూర్తయ్యాయని, దీని కింద ఇచ్చిన రుణాల్లో 83 శాతం రూ.50 వేల లోపువే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నార�
రాజస్థాన్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు తీవ్రమైంది. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై గెహ్లాట్ ప్రభుత్వం �
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ (PM Modi) అనడం హాస్యాస్ప�
మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా.. మన సైనికుల్ని పొట్టనపెట్టుకుంటున్నా, మన భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెడుతున్నా చైనా పట్ల ప్రధాని మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
Sharad Pawar | లోక్సభ ఎన్నికల కోణంలో కర్ణాటక ఎన్నికలను చూడకూడదని శరద్ పవార్ అన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వేరుగా ఉంటాయని, ఇది వేరే గేమ్ అని తెలిపారు. తన అంచనా ప్రకారం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస�
పరీక్ష పత్రాలు బయటకు తెచ్చిన దొంగలను అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పదో తరగతి పేపర్లు లీకు కావడంలేదని, పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప�
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఆ పార్టీని వీడిన సీనియర్ నేత, డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్�
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో చర్చలు పెట్టాలని, ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల నాయకుల అసత్య ప్రచారాన్ని సరైన సమాధానాలతో తిప్పికొట్�