మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు గోపాలక�
ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని దోచి కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, బీజేపీలను రాబోయే రోజుల్లో బొందపెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు.
బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. క�
కన్నడనాట ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల 10న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపె
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని గడప లేదని, సబ్బండ వర్గాల�
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్ర
ఇతర పార్టీల నాయకులు చేసే చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లోని ఓ జిన్నింగ్ మిల్లులో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్ష�
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, సమైక్య రాష్ట్రంలో పదేండ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారం ఉన్నా అభివృద్ధి ముసుగులో తమ జేబులు నింపుకున్న చరిత్
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అనర్హత వ్యవహారంపై జర్మనీ స్పందించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. జర్మనీ విదేశాంగ ప్రతినిధి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు తెల�
Rahul Gandhi | 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత (Disqualification) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జర్మనీ (Germany) స్పందించింది. ఈ కేసులో ప్రజా
న్నడనాట ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా ఇతర అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ చదరంగానికి సంబంధించి ఒక చర్చ
‘రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కాలం చెల్లింది. విపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకా ఎంతోకాలం వారు ప్రజలను తప్పుదోవ పట్టించలేరు.