మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అసెంబ్లీ టిక్కెట్ల పంపిణీ కాక రేపింది. ఆ పార్టీకి అసంతృప్తుల సెగ గట్టిగా తగులుతున్నది. తాజాగా అభ్యర్థుల రెండో జాబితా విడుదల తర్వాత ఇది తారాస్థాయికి చేరింది.
Criminal Cases | దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఇతర వివరాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ (
KTR | కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందు�
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
ఈ మాటలు కాంగ్రెస్ నాయకులు గత 40 ఏండ్లుగా నిజం చేస్తున్నారు. ప్రజల ఆశలు పట్టించుకోకుండా, వారిని అణచివేసే పద్ధతులు చేయటమే కాకుండా, ఇతర విషయాల్లో కూడా తమ తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, సీఎం కేసీఆర్ మరోసారి బంపర్ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించబోతున్నారని ఢిల్లీకి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆర్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డా�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపార్టీలు కాంగ్రెస్, బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. పైకి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరుగానే కనిపిస్తున్నప్పటికీ, చిన్నచిన్న పార్టీలు ఎక్కడ తమ క
తెలంగాణను ఉద్ధరిస్తామని ఊరూరా తిరిగి చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు.. తెలంగాణకు గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల చూపుతున్న చిన్నచూపు, వివక్షను చూసి తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారు. దేశాన్న
చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కాంగ్రెస్ సంస్కృతిలో వీసమెత్తు మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా గడువక ముందే అసమ్మతి రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమ
తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమేనని.. బీఆర్ఎస్ది పేగు బంధమని నిజామాబాద్ అర్బన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన
కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్లోని మంత్రి
విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నుంచి కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని, తమకు కేటాయించాల్సిన సీట్ల గురించి పట్టి�
తెలంగాణలో ఓటమి తప్పదని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులకు తెరలేపింది. ఫేక్ సర్వేలతో ప్రజలను మోసగించేందుకు స్కెచ్ వేసింది. ఇందుకోసం ఊరూపేరూ లేని సంస్థల పేరుతో ప్రముఖ వెబ్సైట్లను, సోషల్మీడియ�