Mulki Movement | తెలంగాణ ఎలా వచ్చిందో కండ్లముందున్న చరిత్ర. అదే చరిత్ర పుటలను ఓ 58 ఏండ్లు వెనక్కి తిప్పితే.. 1956లో ఉన్న తెలంగాణను ఎవరు ఊడగొట్టారో తెలుస్తుంది. ఇంకో నాలుగేండ్లు వెనక్కి వెళ్తే విలీన ప్రక్రియ వెనుక ఉన్న క�
Mulki Movement | గైర్ జిమ్మేదారీ.. కాంగ్రెస్ డీఎన్ఏ! తెలంగాణ ఇచ్చామని చెబుతున్న ఆ పార్టీ గైర్ జిమ్మేదారీ వల్లే.. ఉన్న తెలంగాణ ఉనికిని కోల్పోయింది. 1952లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం గైర్ జిమ్మేదారీత�
Job Calender | అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుందని మరోసారి రుజువైంది. దశాబ్దాలుగా ప్రజల భావోద్వేగాలు, బలహీనతలతో ఆడుకొంటూ వస్తున్న ఆ పార్టీ.. తెలంగాణ ఎన్నికల్లో మరోసారి అదే ఎత్తు వేసింది. యువత
Telangana | తాము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేసిన అపసవ్యపు వ్యాఖ్యలు ఆ పార్టీకి శాపంలా పరిణమించాయి. ఏ ముహూర్తాన ఆ మాటన్నారో కానీ నాటినుంచి కాంగ్రెస్ గ్రాఫ్ జర్రున జారుతూ కిం�
Congress | తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ పగవట్టింది.. ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న వ్యవసాయాన్ని దెబ్బకొట్టాలని కంకణం కట్టుకున్నది. ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వ్యవసాయానికి 5 గం�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇతర రాష్ర్టాల్లో చెల్లని హామీలను తెలంగాణలో ఇస్తున్నారని, అక్కడ చెల్లనివి.. ఇక్కడ చెల్లుతాయా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. 24 గంటల �
రాష్ట్రంలో భూములకు రక్షణ కల్పించింది కేసీఆర్ సర్కారే. రికార్డులన్నీ పక్కాగా, పకడ్బందీగా రూపొందించారు. యజమానికి తెలియకుండా గుంట భూమి కూడా వేరేవారి పేరిట బదిలీ కావడం లేదు. గతంలో పహణీలో ఒక రైతుపేరిట రెండు
పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డిఅన్నారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, ఎన్నికలప్పుడే వచ్చి కల్లిబొల్లి మాటలు చెబుతారని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా శనివారం బీఆర్ఎస్ పా�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కావాల్సిందేనని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సర్వేల్లోనూ బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తున్నాయ�
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను తీసేస్తే రైతుల బతుకులు అధోగతే. ఒకప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, మ్యుటేషన్ చేయించాలన్నా వీఆర్వో నుంచి పై స్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించాల్సిందే
బీఆర్ఎస్ హయాంలో దర్గాలను కూల్చివేశారని, వక్ఫ్ భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్న నేతలు చర్చకు రావాలని హోంమంత్రి మహమూద్అలీ సవాల్ విసిరారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్�