Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువుకే పంగనామాలు పెట్టారు. తొలి జాబితాలో చిన్నారెడ్డికి వనపర్తి నియోజకవర్గం టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. సోమవారం 16 మంది అభ్యర్థులతో మ�
Karnataka | అది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్వాడి గ్రామం. దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు..
టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన, అనుచరవర్గం గులాబీ పార్టీ తీర్థం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్ద ఎత్తున తరలిరా వడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది.
పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలెండె..’ అని గతంలో నేనే పాట రాసినా.. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు, తాగనిక్కె చుక్క నీరు కూడా రాలే.. రాకపోగా ప్రజలను ఆగం చేసిండ్రు.. నారాయణపేట, మక్తల్, కొడంగల్, జడ్చర్ల
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేప
60 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఆ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే
60 ఏళ్లలో కాలంలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత
మేడిగడ్డ బరాజ్లోని 89 పియర్స్లో కేవలం 2 పియర్స్ కుంగిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ నిర్మాణాల్లో ఇలాంటివి జరగడం అత్యంత సహజమని ప్రపంచ బ్యారేజీల, ఆనకట్టల, ఇతర కాంక్రీట్ నిర్మాణాల చరిత్ర చెప్తున్నది.
తెలంగాణ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డిన పక్షాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తమ ప్రయత్నాలను మానలేదు. ఈసారి బాబుతో పాటు షర్మిల, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ తెలంగాణలో పెత్తనం కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస�
గ్రేటర్ కాంగ్రెస్లో రోజుకో రీతిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు.