కొండనాల్కకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందన్నట్టు ఉంది కాంగ్రెసోళ్ల ఎవ్వారం. కేసీఆర్ ప్రభుత్వం ఇరవైనాల్గంటలూ కరెంటు ఇస్త్తుంటే రైతులు వద్దంటున్నారా. మూడుగంటలు మాత్రమే ఇయ్యమని అడిగినరా.
‘కార్ కా నిషాన్.. తెలంగాణ కా షాన్ హై’ అని కవిత అన్నారు. ఆదివారం బోధన్ నియోజక వర్గంలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, నెహ్రూనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్కు మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌదాగర్ గంగారాం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయ్యాలని తన అనుచరులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జ
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని, ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమాన్ని పట్టించుకోని ఆ పార్టీల జాతీయ నాయకులు అందరూ కలిసి సీఎం కేసీఆర్పై దండయాత్ర చేస్త�
విశాలాంధ్ర నినాదంతో కలిసుందామన్నారు. కలిశాక... పెద్దమనుషుల ఒప్పందాలు చెల్లవంటూ కాంగ్రెస్ వినిపించిన ఆరోవేలు కథ విన్నప్పుడే ఆ పార్టీ ‘చేయి’చ్చిందనిఅర్థమైపోయింది. మన కొలువులు లాక్కున్నప్పుడే కాంగ్రెస�
24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీని ఎదురుకునే సత్తా లేక, ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. తెరవెనుక చీకటి రాజకీయాలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామంలో ఆదివారం బీజేపీ, కాంగ్ర�
Mla Kishan Reddy | కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్రెడ్డి(Mla Kishan Reddy) ఓటర్లకు విన్నవి
: సూర్యాపేటలో బీఆర్ఎస్ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది. మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy)తో పాటు పార్టీ శ్రేణులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాలు, �
Congress | ‘వెనుక నుంచి ఈ మాట అన్నది ఎవరో కానీ, సరిగ్గా చెప్పారు. అధిష్ఠానం నన్ను హస్తం అధ్యక్షుడిగా ఎన్నిక చేసింది సూట్ కేసులు మోయడంలో అనుభవాన్ని చూసే. మీరంతా ఓటుకు నోటు కేసులో నేను పట్టుపడ్డానని చిన్న చూపు చూ
తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29 అని మంత్రి కేటీఆర్ అన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిందన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్ అని చెప్పారు.
BRS | మహారాష్ట్రలో ఉన్న అనేక సమస్యలను గాలికొదిలేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకుల తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని మాహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రచారం చేసే హక్కుల ఆ రెండు పార్టీల నాయక�
జాతీయ పార్టీల నేతలంగా తెలంగాణపై కన్నేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తున్నదని విమ�
Congress | కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లె రాయి తీస్తనంటే నమ్ముదమా? వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలన చేతగాక కన్నడ రాష్ట్ర ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్ పాలకులు.. బతుకమ్మను పేర్చినట్టు వనరులన్నీ