కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో ఈసారి ఐపీఎస్లలో భారీగా మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. ‘గతంనుంచి కాంగ్రెస్�
బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కాగల అవకాశాలపై దృష్టి ఎంత అవసరమో, సంస్థాగతంగా, పాలనాపరంగా స్వయంగా తనలో చోటుచేసుకున్నాయనుకునే లోటుపాట్లను సవరించుకోవటం కూడా అంతే అవసరం. ప్రజలు ఈ రెండింటినీ గమనిస
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ము�
మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 12 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు.
మరికొన్నిగంటల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చే�
నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా అత్యధిక స్థానాలు కట్టబెడుతున్నది. ఈసారి కూడా �
కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు కినుక వహించారా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్కు పూర్తిస్థాయిలో ఐదేండ్ల పాటు సీఎం పదవి ఇచ్�
అంబర్పేట నియోజకవర్గంలో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అలాగే పార్టీ మారుతారని వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మొద్దని ఎ
రాష్ట్ర మంత్రిమండలి... సాధారణంగా ప్రతి జిల్లాకు అందులో బెర్త్ ఉంటుంది. అందులో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్కు అయితే సముచిత ప్రాధాన్యత ఉంటుంది. కానీ నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో... మం�
బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
Telangana | తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఎంత మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు..? ఎంత మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే వివరాలను కూడా తెలిపింది. ద�
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
Digvijay Singh | మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో మధ్యప్రదేశ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలు ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. చిప్ ఉండే ఏ మెషీన్ను అయినా హ�
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరా�