Padi Kaushik Reddy | కమలాపూర్: తన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్తోనే ఉంటానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి హనుమకొండ జిల్లాలోని కమలాపూ
MLA Devi Reddy Sudhir Reddy | గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(BRS MLA Devi Reddy Sudhir Reddy) పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడ�
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని పలు ఆటో యూనియన్ నా
కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే మెచ్చుకుంటామని, అదే సమయంలో చెడు పనులు చేస్తే ఎత్తిచూపి ఎండగడతామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపారన్న అనుమానంతో ఆ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు మండల కేంద్రానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ యూత్ నాయకులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నా �
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
తెలంగాణలోని 14 రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీకి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటోలో తగినంత ప్రయాణికులు లేకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల
శాసనసభా సమరం ముగిసింది. ఇక స్థానిక సంస్థల పోరు తెరపైకి వచ్చింది. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం త్వరలోనే ముగియనున్నది. అలాగే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కొద్దిరోజుల్లోనే పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ నేపథ్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓ�
కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక మొరాయించిన కౌంటింగ్ మెషీన్లు.. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల సందర్భంగా అధికారులకు ఎదురైన అనుభవమిది.
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా హనుమకొండ వచ్చిన సందర్భం