అమలుకాని హామీలిచ్చి, అబద్ధపు ప్రచారాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడిన నేతలు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చా క మళ్లీ చేరారు. దీంతో వర్గపోరు బహిర్గతమైంది. కొత్తగా పార్టీలో చే�
జార్ఖండ్లో సోదాల్లో లభ్యమైన దాదాపు రూ.35 కోట్ల కేసులో రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, పీఏ ఇంట్లో పనిచేసే పనిమనిషి జహంగీర్ ఆలంను ఈడీ మంగళవారం అరెస్టు చేశారు.
Nayab Singh Saini | తన ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించినా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ వ్యాఖ్యానించారు.
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండిపడ్డారు
Bhupalapally | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అభిమానంతో ఆయన ఫొటో ఉన్న టీషర్టును ఓ వృద్ధుడు ధరించాడు. ఆ వృద్ధుడి అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. ఎర్రటి ఎండలో ఉపాధి హామీ పని చేస్తున్న ఆ వృద్ధుడి �
నాలుగు రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గంలోని నందిహిల్స్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన ప్రచ�
‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు రైతుబంధు ఇప్పిస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన రైతుబంధు నిధ�
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�
గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఏఐసీసీ కార్�
‘రేవంత్రెడ్డి లక్కీ డిప్ ముఖ్యమంత్రి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. బూతులు మాట్లాడే సీఎం మన జిల్లా వాసి అంటే సిగ్గుగా ఉంది. మోదీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే’ అంటూ బీజేపీ మహబూబ్నగర్�
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గల్ఫ్ కార్మికులను మోసం చేసి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ నాయకులు ఆరోపించారు.