Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
‘సంపూర్ణ పౌష్టికాహారంతోనే చిన్నారుల్లో శారీరక వికాసం కలుగుతుంది. సరైన సమయంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.
‘మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండబద్దలుకొట్టారు. తాము ఏదిచేసినా నేరుగా పార్టీ అధిష్ఠానానికి చెప్పే చేస్తామని తేల్చిచెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగుచూసిన దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీనే అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ �
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కుమార్యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్కుమార్కు మూడు ఓట్లు ఉన్నాయని రెండు జూబ్లీహిల్స్లో, ఒకటి రాజేంద్రనగర్లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి పోతుంది. సోమవారం రహ్మత్నగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి అనూహ్య స్పందన రావడంత�
మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి మరణించి పక్షం రోజులు గడవకముందే పార్టీలో పట్టు కోసం రెండు వర్గాలు రచ్చకెక్కుతున్నాయి. సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కోసం �
తెలంగాణలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని ఇది బీజేపీ, ఎంఐఎం ఆధ్వర్యంలో నడుస్తున్న రేవంత్ కాంగ్రెస్ అని అమెరికాకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా గ్రూప్లో కాంగ్రెస్ యూఎస్ఏ స్నేహితుల
యూసుఫ్గూడ డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యే సమయానికి �
Munugode | నల్లగొండ జిల్లాలోని మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసేవారికి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. టెండర్లు వేసి షాపులు దక్కించుకునే వారు ఇక నుంచి ఊరి బయటే వైన్స్లు ఏర్పాటు చేయాలని, సాయ�
Jadcherla | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కలిసి తిరిగిన సహచర నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చేసిన
Revanth Reddy | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచింది. కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. పైగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి అనే�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీకి నిరుద్యోగ జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 30 మందికి పైగా నామినేషన్లు వేయించాలని జేఏసీ కమిటీలు నిర్ణయించాయి.