‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలి శవాలు మాయం చేసే రాజకీయాలు నడుపుతున్నది. సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని మృతుల కుటుంబాలకు పరిహారం ఎగ్గొట్టేందుకు కాంగ్రెస
మతపరమైన రిజర్వేషన్లను కాంగ్రెస్ అంగీకరించదని, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి విమర్శించా
కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గురించి ఇష్టారాజ్యంగా.. అనుచితంగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులు నరేశ్, రవీందర్రెడ్డి అన్నారు. మంగళవా
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, బాధ్యులైన పాలకులు, అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్క
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్యూ)ను ప్రైవేటీకరించే అంశంలో మోదీ సర్కారు దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస
మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వరదలకు ఊరు మునిగిపోతున్నా.. వంతెన నిర్మాణం పూర్తిచేయించకపోవడంతో అడవిలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. .
బనకచర్ల ప్రాజెక్టులో సాంకేతిక, ఆర్థిక అంచనాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని, సంబంధిత అధికారులు నది పరీవాహకంలో ఉన్న రాష్ట్రం (తెలంగాణ)తో సంప్రదింపులు జరుపుతున్నారని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్రెడ్డి లాలూచీ పడ్డారని, అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని, ఈ ఘటనలో ఒ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు �
అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్ఠానం విశ్వసించడం లేదా? అందుకే తెలం�
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడి వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఆర్థిక లావాదేవిల్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ ఆరోపిస్తూ కారు లాక్కోని, దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఉ
బీజేపీ తప్పిదాలను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ సాయం చేస్తుందా? సోమవారం పార్లమెంట్ సాక్షిగా జరిగిన నాటకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం జరిగిన ఆపరేషన్ సింద�
ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ�