కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. సెక్స్ వీడియోల గురించి బీజేపీ హోలెనర్సిపుర అసెంబ్లీ అభ్యర్థి దేవరాజె గౌడ
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాపకం కోసం పాకులాడుతున్నది. ఇప్పటికే సీపీఐని తమ దారిలోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు వెంపర్లాడు
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ మొదలైంది. ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, కరెంటు, నీళ్లు తదితర సమస్యలపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది.
తల్లికి కులం లేదు. తల్లి పాలకు మతం లేదు. తల్లికి పదవులతో పని లేదు. రాజకీయం అంతకంటే అక్కర్లేదు. కానీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అలవాటైన కొందరికి అధికారం చేజిక్కితే, తల్లీ, చెల్లీ, భార్య ఎవరూ గుర్తుండరేమో! �
వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేసింది.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వారిని ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్
రాష్ట్రంలో మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. 17 స్థానాలకుగాను 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కేది మూడో స్థానమేనని మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో హోంవర్క్, టీం వర్క్ రెండూ లేవని, తాత్కాలిక ఉద్రేకాల�
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్, గట్టు, ధరూర్, కేటీదొడ్డి, గద్వాల మండలంతోని గోన్పాడుతోపాటు జిల్లా కే�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఊహించని విధంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కలిపి 50 మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. మహబూబ
కడియం శ్రీహరి మోసగాడని, అరూరి రమేశ్ మా యగాడని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకు బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కు మార్