ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరక�
Telangana | ‘సన్నరకం వడ్లు సాగుచేయండి’ అని కేసీఆర్ ప్రభుత్వం 2020లో ప్రకటించింది. అంతే.. అప్పట్లో కాంగ్రెస్ అనుకూల మీడియా తీవ్ర వ్యతిరేక వార్తలు గుప్పించింది. సన్నరకం సాగుతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగిందని, �
నిరుద్యోగులు కాంగ్రెస్కు ఓటు వేయరని నిరుద్యోగుల బస్సు యాత్ర కన్వీనర్ జనార్దన్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఆర్నెళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ ఊసే లేదని.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శి�
బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రచారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్లో గురువారం ఆయన మీడియ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బాగ్లింగంపల్లిలోని కార్యాలయంలో బీసీ రాజ్యాధికారం సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ..
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క జాబ్ నోటిఫికేషన్ రాలేదని హరీశ్రావు అన్నారు. మెగా డీఎస్సీ లేదని.. మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన రిక్రూట్మెంట
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి ఎక్స్రోడ్లో సులభ్ టాయ్లెట్ కాంప్లెక్స్ కూల్చివేతలో తమ పార్టీ ప్రమేయం లేదని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రొడ్డ బాపన్న స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఈ విషయమై గ
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్కు సినీ ఫక్కీలో ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే బాధిత నాయకులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు నమోదు చ�
లోక్సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత ర�
ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం క