కమీషన్లకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు అని, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం డాబాబజార్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని డాబాబజార్కు చెందిన బీఆర్ఎస్ కా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తాం. ఇంకా సేకరించాల్సిన భూములను తీసుకోకుండా చూస్తాం. సేకరించిన భూమిని అవసరమైతే రైతులకు తిరిగి అప్పగిస్తాం.. అని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయక
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 6వ మహాసభలు నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో సోమవారం విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు సాగిన ప్రతినిధుల సభలో మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్, ఎమ్మెల్సీ అల్గుబె�
సుమారు పదేండ్ల పాటు సుభిక్షంగా వర్ధిల్లిన తెలంగాణ 2024లో అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నది. దీంతో కొత్త ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత�
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ మహానేతను కోల్పోతే తెలంగాణ ఓ ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయింది. తెలంగాణ గోస తెలుసుకొని మసులుకున్న ఏకైక ప్రధానిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మ
తెలంగాణ పోలీస్ లోగో మారింది. పదేండ్లపాటు ‘తెలంగాణ స్టేట్ పోలీస్' అని ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘స్టేట్' అనే పదాన్ని తొలగించి ‘తెలంగాణ పోలీస్'గా మార్చారు.
MLC Kavitha | ‘కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానిం�
‘రేవంతన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చు’ అంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు. నస్పూర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఉద్యోగులు రేవంత్రెడ
రాష్ట్రంలో వివిధ కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిల�
నాల్గో తరగతి ఉద్యోగుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గీట్లు సుమిత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ స�
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాల