సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నేతలను తెలంగాణ రాష్ట్ర రాజధాని పేరేమిటని అడిగితే.. హైదరాబాద్ అని కాకుండా న్యూయా ర్క్, లండన్, ఇండోర్ వంటి పేర్లు చెప్పే పరిస్థితి వస్తుందేమో? సీఎం రేవంత్రెడ్డి ప్రభత్వం �
నమ్మిన పాపానికి రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ‘మద్దతు ధర లేదు..బోనస్ రాదు.. రేవంత్రెడ్డి పాలనలో ప్రతి రైతు క్వింటాల్కు వెయ్యి రూపాయలు నష�
పల్లెల్లో ఎక్కడ నలుగురు కలిసి మాట్లాడుకున్నా కొనుగోలు కేంద్రాల్లో చక్కగా ధాన్యం కొంటలేరని. కొన్నా వెంటనే డబ్బులు పడుతాలేవని.. గత ప్రభుత్వం సకాలంలో ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందని, వెంటనే ధాన�
తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ తనను కలిసిన బాధిత రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గ�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేను కుట్రగా మార్చేస్తున్నదని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సర్వే వెనుక సీఎం రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనా�
Deputy CM Bhatti | రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అలవికానీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే హామీలు అమలు చెయ్యక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరోవైపు సీఎం
BJP | కాంగ్రెస్, బీజేపీ(BJP) పార్టీలు అంతర్గతంగా సహకరించుకుంటూ పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ చేస్తున్న వాదనలకు మరోసారి బలం చేకూరింది.
కర్ణాటక కాంగ్రెస్లో గ్యారెంటీలపై లొల్లి చల్లారలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే �
ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి నెత్తిన లక్ష అప్పు కూడా మోపేందుకు సిద్ధమైంది. ఇల్లు గడవడానికే కష్టపడే నిరుపేదలు ఇందిరమ్మ ఇంటిలో నడవాలంటే ముందు కనీసం ర
బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కులగణన సర్వేలో కాలయాపన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఫలాలు దక్కే విషయంలో అనుమానాలు నెలకొన్నాయని ఆ�