Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని మండిపడ్డార�
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ నుంచి కులగణన, జీవోల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేశారని ఆల్ ఇండియా వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆరోపిం�
పంచాయతీ ఎన్నికల్లో బాగా కష్టపడుదామని, మ నోళ్లను గెలిపించుకుందామని గులాబీ శ్రే ణులకు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కో రుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. మెట్పల్
ఇసుక అక్రమ దందా కోసమే కాంగ్రెస్ గూండాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్డ్యాంను పేల్చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనుగుల చెక్డ్యాం బ్లాస్ట్ అయ�
ఆది నుంచీ నిరుపేదలే లక్ష్యంగా.. వారి గృహాలు, చిన్నచిన్న దుకాణాలను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేస్తున్న రేవంత్ సర్కార్ మరోసారి పేదలపై తమ ప్రతాపం చూపించింది. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్లుగా రేకు�
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
బీసీలకు 42% రిజర్వేషన్లని చెప్పి అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీల కోటా 17 శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శిం
KTR | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డా�
komatireddy venkat reddy | నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
Siddaramaiah | కర్ణాటకలో అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రమే ముగింపు పలకగలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం త�
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి సమీపంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లోని రెండు పిల్లర్లు కుంగాయి. దీని వెనుక విధ్వంస కుట్రలు దాగి ఉన్నాయని అప్పట్లోనే అ�
ఢిల్లీ దూత, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తొమ్మిది నెలల పాటు చేసిన కష్టం బుట్టదాఖలైందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తొలి గుర్తింపు అని పాదయాత్రలో ఆమె ఇచ్చిన హామీ ఉత్త ముచ్చటే అయ్యిందా.