ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఖమ్మంలో శుక్రవారం ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేపట్టారు.
పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని, కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం తీసుకొచ్చిన పథకాల అమలుకు అనేక కొర్రీలు పెట్టడం సరికాదని, షరతుల్లేకుండా వర్తింపజేయాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు.
Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు భూత్పూర్ పట్టణ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూ
“నా పేరు సుంచు కవిత. మాది నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని తాంశ గ్రామం. మా ఊరును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పిన్రు. అందరికీ ఒకేసారి నాలుగు పథకాలు వస్తయంటే సంతోషపడ్డం. మాకు భూమి �
కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడంలేదు. రాష్ట్రంలోని అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభు
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్�
‘కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ. మాయమాటలు, అలవికాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా ఆ ప్రభుత్వానికి లేనే లేదు. వాళ్లు చెప్పేవన్నీ ఉత్త ముచ్చట్లే’అని మాజీ
నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సేనని, ఒక్కో మండలంలో ఒక్క గ్రామాన్నే తీసుకొని పథకాలు అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
Congress |
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా కాంగ్రెస్ పాలన తయారైంది. ప్రభుత్వ సాయం వెళ్తే ప్రజల ప్రాణాలే పోతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభలు రక్తసిక్తమవుతున్నాయి.
నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి గ్రామసభలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కులగణన సర్వే ద్వారా కొంత సమాచారాన్ని సేకరించడంతోపాటు గత ప్రజాపాలన గ్రామసభల్లో సైతం సంక్షేమ పథక
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. పలు పథకాలకు చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్�
మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది.
సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవా? ఏమైనా వచ్చే అవకాశాలూ చేజారుతాయా? అసలు ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మునుపు చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంల