కాంగ్రెస్ పార్టీలో కుంపటి రగులుతోంది. సీఎం సొంత జిల్లా పాలమూరు జిల్లా చు ట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల రహస్య మీటింగ్పై నాగర్కర్నూల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని
Koppula Eshwar | రాష్ట్రంలో కేసీఆర్(KCR) పేరు వినిపించినా, కనిపించినా కాంగ్రెస్ పార్టీకి కలవరం మొదలవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )అన్నారు.
కాంగ్రెస్లో రగులుతున్న అసంతృప్తి కుంపటి ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. శుక్రవారం రాత్రి సమావేశమైన నల్లగొండ, పాలమూరుకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మ రింతమంది జతకడుతున్నట్టు అత్యంత విశ్వసనీయ�
తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ద్వేషమే. ఆ విద్వేషంతోనే తెలంగాణపై హస్తం పార్టీ కసి పెంచుకున్నది. అందుకే సిరిసంపదలతో అలరారుతున్న అమాయకపు ఆడపిల్ల లాంటి హైదరాబాద్ స్టేట్కు బలవంతంగా ఏపీతో ల�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణల�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మాదిగ జాతికి బీఆర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక హామీని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అలవికాని హామీలను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగ�
NRI | రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Congress) 420 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆస్ట్రేలియాలో(Australia) బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు విభిన్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు.
BRS NRI | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో లండన్లోని టవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఉచిత బస్సు ప్రయాణం హామీతో మహిళల ఓట్లను ఆకర్షించవచ్చనే వ్యూహాన్ని కాంగ్రెస్ మార్చుకుంది. ఢిల్లీ ఎన్నికల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఉచిత బస్సు హామీని మాత్రం ఇవ్వలేదు. కర్
Richest Party BJP | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. మార్చి 2024 నాటికి ఆ పార్టీ వద్ద రూ.7,113.80 కోట్ల క్యాష్ డిపాజిట్లు ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన కా�
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. నాడు తెలంగాణను ఆంధ్రాలో కలుపడం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నద�
ADR | త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర�
KTR | ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట.. మనం ఈనో తాగాలట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగ్లను చూసి ఏడ్వాలో.. నవ్వ�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.