వాల్మీకి కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ తుకారాంతోపాటు ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలలో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించినట్లు అ�
PM Modi: కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకే ఈవెంట్లో పాల్గొనడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడిపినట్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. విజిన్జమ్ సీపోర్టు ప్రారంభోత�
Lok Sabha | అదానీ స్టాక్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్గాంధీ లండన్ స్పీచ్పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
Union Budget | మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ ఎంపీలు దూరం కానున్నారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని ఏఐసీసీ ఎన్నికల చీఫ్ మధుసూదన్ మిస్త్రీని కాంగ్ర
పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరయ్యారు. తదుపరి పీసీసీ చీఫ్గా ఎవ�
Punjab Polls : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన రోజే పంజాబ్ కాంగ్రెస్లో చీలిక వచ్చింది. పంజాబ్లోని ఓ వర్గం ఏకంగా రాహుల్ గాంధీకే ఝలక్ ఇచ్చారు.
న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ �