Vikarabad | పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. కానీ వారికి సరిపడా నీటి వనరులు మాత్రం లేవు. ఎన్నికల ముందు పాలకులు రావడం.. హమీలు ఇవ్వడం.. ఓట�
ప్రజాపాలనలో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Rajasthan : బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాపై వేటు వేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ దళిత నేత ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ గుడిని బీజేపీ నేత శుద్ధి చేశారు. ఈ నేపథ్యంల�
Amarachinta | ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నుంచే ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని రేషన్ షాపుల ముందు పేదల�
Jadcherla MLA | ఆయన పేరు అనిరుధ్ రెడ్డి...! అధికార పార్టీ ఎమ్మెల్యే..! సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన అధికార పార్టీలోనే ప్రతిపక్ష నేతలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావిం
MP Arvind | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
Congress MLA | కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో �
Eldhose Kunnappilly: మగవారి హక్కుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోష్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ముసాయిదాను కూడా తయారు చేసినట్లు చెప్పారు. ఆడవాళ్ల ట్రాప్ నుంచి
Karnataka CM Siddaramaiah | తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు.
కర్ణాటక కాంగ్రెస్లో గ్యారెంటీలపై లొల్లి చల్లారలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే �
పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్దే చెత్త తొలగించడం లేదని, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
Congress MLA claims threat to life | ఐపీఎస్ అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బాబా సిద్ధిఖీ మాదిరిగా తాను లేదా తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హత్యకు గురైతే ఆ ఐపీఎస్ అధికారిదే బాధ్యత అని పేర్కొన్�
ఇటీవల సైబర్ మోసాలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హానీ ట్రాప్, న్యూడ్ వీడియో కాల్స్తో బెదిరించడం ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వ�