KTR vs Kharge | కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం జరిగిన ట్వీట్ల వా�
Revanth Reddy | రేవంత్రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేవంత్రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రో�
Ashok Gehlot | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గ�
Digvijaya Singh | తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు రేపు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓడెదెవరు..? గెలిచేదెవరు..? అనే విషయంలో తీవ్ర ఉ�
Rahul Gandhi | క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమికి ఓ అపశకునమే కారణమని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ�
Jairam Ramesh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు ప�
Rahul Gandhi | పేదల పొట్టగొట్టి సంపన్నులకు దేశ సంపదను దోచిపెట్టడమే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ�
దళితబంధులో తాను అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తా ను అవినీతికి పాల్పడితే మధురానగర్ చౌరస్తాలో ఆధారాలతో నిరూపించాలని.
ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడిచేశాడు. వాట్సాప్ గ్రూప్ నుంచి తమను ఎందుకు తొలగించావని ప్రశ్నించిన పాపానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో
OU JAC | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లాభం పొందేందుకే కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ( Chidambaram) చిలుక పలుకులు పలుకుతున్నాడని ఓయూజేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్(Mandala Bhasker) ఆరోపించారు.
Digvijaya Singh | ప్రధాని నరేంద్రమోదీ (Naredra Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ (Digvijay Singh) ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (OBCs) మోసం చేసిందంటూ ప్రధాని మోదీ ఆరోపణలు చేయడంపై డిగ్గీ రాజా మండిపడ్డారు.
Sachin Pilot | రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల�